-->

కొత్త జీఓతో జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగదు మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి

డిసెంబర్ 26, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన అక్రెడిటేషన్ మార్గదర్శకాలు వృత్తిపరమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం కలిగించవని తెలంగాణ...Read More

గజ్జె రాజ్‌కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన దుర్గం అనిల్

డిసెంబర్ 26, 2025
తెలంగాణ రాష్ట్ర నేతకాని మహర్ కుల హక్కుల పరిరక్షణ సంఘం స్టేట్ యూత్ ప్రెసిడెంట్ గజ్జె రాజ్‌కుమార్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ప్రధాన సలహాదా...Read More

రేపు చలో కలెక్టరేట్ జీఓ 252 సవరణ కోరుతూ 27న జిల్లా కలెక్టరేట్‌ల ముందు ధర్నా

డిసెంబర్ 26, 2025
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీ.ఓ నెం.252 ను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27న అన్ని జిల్లా కేం...Read More

గ్రీన్ ఎనర్జీ నమూనాతో ఆకట్టుకున్న భద్రాద్రి కొత్తగూడెం విద్యార్థి

డిసెంబర్ 26, 2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని అటామిక్ ఎనర్జీ హెవీ వాటర్ ప్లాంట్ స్కూల్‌లో సీబీఎస్‌ఈ ఇంగ్లీష్ మీడియం 9వ తరగతి చదువుతున్న  ష...Read More

దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా గ్రేటర్ హైదరాబాద్

డిసెంబర్ 26, 2025
తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో కీలక మార్పులు చేపట్టింది. పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పటి వరకు ఉన్న 150 వార...Read More

అనుమానమే కారణం భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త హత్య

డిసెంబర్ 26, 2025
హైదరాబాద్‌ నల్లకుంటలో చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్యపై అనుమానంతో భర్త అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటనలో ఒక మహిళ ప్ర...Read More

కాంగ్రెస్ సీనియర్ నేత ఎడమకంటి రోసిరెడ్డి కన్నుమూత

డిసెంబర్ 26, 2025
భద్రాచలం నియోజకవర్గం, బూర్గంపాడు మండల రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎడమకంటి రోసిరెడ్డి ...Read More

కోపోద్రిక్తురాలైన తల్లి చేతిలో కుమార్తె హత్య

డిసెంబర్ 26, 2025
  ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తన కుమార్తె ప్రేమ వ్యవహారాన్ని ప్రత్యక్షంగా చూసిన తల్లి, ఆగ్రహావేశంల...Read More

ప్రేమ శాపమైంది.. పరువు ప్రాణం తీసింది

డిసెంబర్ 26, 2025
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామంలో చోటుచేసుకున్న పరువు హత్య ఘటన రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. సమాజంలో ఇంకా ముసురుకున్...Read More

మైసూర్ ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు ఒకరు స్పాట్‌డెడ్.. నలుగురికి తీవ్ర గాయాలు

డిసెంబర్ 25, 2025
బెంగుళూరు: కర్ణాటకలో గురువారం (డిసెంబర్ 25) రాత్రి భారీ పేలుడు సంభవించింది. చారిత్రాత్మక మైసూర్ ప్యాలెస్ సమీపంలో బెలూన్ గ్యాస్ సిలిండర్ అక...Read More

సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం

డిసెంబర్ 25, 2025
సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న జంట హత్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. తెల్లాపూర్ పరిధిలో తల్లి, కుమారుడిని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానిక...Read More

వేములవాడ రాజన్న ఆలయం వద్ద పిచ్చి కుక్క దాడి 25 మందికి గాయాలు (వీడియో)

డిసెంబర్ 25, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ రాజన్న ఆలయం వద్ద భక్తుల్లో కలకలం రేగింది. ఆలయ పరిసర ప్రాంతంలో తిరుగుతున్న ఓ పిచ్చి కుక్క అకస్...Read More

సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే మృతి

డిసెంబర్ 25, 2025
  సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మిర్జాపూర్ (N) గ్రామ సర్పంచ్‌గా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన అక్కమ్మ (58) అనారోగ్యంతో మృతి చెందారు. సర్...Read More

హత్యకు దారి తీసిన అక్రమ సంబంధం కలకలం రేపిన ఉపాధ్యాయుల హత్య కేసు

డిసెంబర్ 25, 2025
అచ్చంపేట:  గత నెల నవంబర్‌ 24న అచ్చంపేటలో చోటుచేసుకున్న నేనావత్ లక్ష్మణ్ మృతి ఘటన తొలుత అనుమానాస్పద మరణంగా నమోదైనా, పోలీసుల లోతైన దర్యాప్తుత...Read More

బ్రేకింగ్ న్యూస్ శంషాబాద్ వద్ద బోల్తా పడిన స్కూల్ బస్సు – పలువురు విద్యార్థులకు గాయాలు

డిసెంబర్ 25, 2025
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో శుక్రవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి హైదరాబాద్‌లోని జలవిహార్‌కు విద్యార్థులను తీసుకెళ్తు...Read More
Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793