-->

కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి… బీజేపీ, కాంగ్రెస్‌పై కవిత తీవ్రస్థాయిలో ఫైర్

నవంబర్ 20, 2025
ఫార్ములా–ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీకి రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, ఎమ్మెల...Read More

ఖమ్మం నగరంలో దారుణ హత్య – భార్యను గొంతుకోసి చంపిన భర్త

నవంబర్ 20, 2025
ఖమ్మం నగరం : ఖమ్మం కొత్త మున్సిపాలిటీ దగ్గర, లయన్స్ క్లబ్ పక్కనున్న సందులో బుధవారం ఉదయం జరిగిన దారుణ హత్య స్థానికులను కలిచివేసింది. కుటుంబ ...Read More

చిత్తు కాగితాల పేరుతో దొంగతనాలు… ఆరుగురు మహిళల ముఠా అరెస్ట్

నవంబర్ 20, 2025
యాదగిరిగుట్ట, నవంబర్‌ 20:  యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామంలో చిత్తు కాగితాలు ఏరుకునేందుకు వచ్చామని చెప్పి దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగుర...Read More

శబరిమల యాత్రీకుల రద్దీపై కేరళ ప్రభుత్వ కీలక ఆదేశాలు

నవంబర్ 20, 2025
తిరువనంతపురం: శబరిమలకి ఈ సీజన్‌లో భారీగా పెరుగుతున్న అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కేరళ ప్రభుత్వం కొత్త ఆంక్షలు, మార్గదర్శకాలన...Read More

సైబర్ క్రైమ్ పోలీసు కస్టడీకి ‘ఐ బొమ్మ’ ఇమ్మడి రవి

నవంబర్ 19, 2025
హైదరాబాద్ : నవంబర్ 19:  సినిమా పైరసీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ‘ఐ బొమ్మ’ ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించ...Read More

ఇందిరమ్మ చీరల పంపిణీకి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

నవంబర్ 19, 2025
హైదరాబాద్, నవంబర్ 19:  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం అధికారిక...Read More

నేటి నుంచి మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం

నవంబర్ 19, 2025
హైదరాబాద్, నవంబర్ 19:  మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇందిరమ్మ కోటి చీరల పంపిణీని నేడు ప...Read More

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ఈ నెల 25 కల్లా?

నవంబర్ 19, 2025
  హైదరాబాద్‌: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ మరో రెండు రోజుల్...Read More

తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ సేవల విప్లవానికి నూతన అధ్యాయం

నవంబర్ 19, 2025
హైదరాబాద్: ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ ద్వారా మీ-...Read More

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా 50 మంది మావోయిస్టుల అరెస్టులు

నవంబర్ 19, 2025
హిడ్మా ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజే రాష్ట్రవ్యాప్తంగా 50 మంది నక్సల్స్‌ పట్టుబాటు** విజయవాడ/ఏలూరు/కాకినాడ:  దండకారణ్యంలో యాక్టివ్‌గా పనిచేసే మా...Read More

సింగరేణి భవన్ ముట్టడికి కవితక్క పిలుపు జాగృతి, hms నాయకులు అర్థరాత్రి అరెస్టులు

నవంబర్ 19, 2025
పేద్దపల్లి:  సింగరేణి భవన్ ముట్టడికి ఎమ్మెల్సీ కవితక్క ఇచ్చిన పిలుపు నేపధ్యంలో సింగరేణి జాగృతి నేతలపై పోలీసుల చర్యలు తీవ్ర ఆందోళనకు గురిచే...Read More

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

నవంబర్ 18, 2025
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించిన  జిల్లా ప్రధాన న్యాయమూర్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మంగళవార...Read More

1 లక్షా లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన సర్వేయర్, చైన్‌మెన్

నవంబర్ 18, 2025
హైదరాబాద్ జిల్లా సికింద్రాబాద్ మండల తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదుదారునికి చెందిన ఒక ఆస్తికి సంబంధించి జారీ చేసిన నోటీసుపై ఎటువంటి ప్రతికూల...Read More

30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టేక్మాల్ ఎస్‌ఐ రాజేష్

నవంబర్ 18, 2025
టేకమాల్ (మెదక్), నవంబర్ 18:  ఫిర్యాదుదారునిపై మరియు అతని సహచరులపై టేకమాల్ రక్షక భట నిలయంలో నమోదైన కేసులో నిందితులకు నోటీసులు జారీ చేసినందుక...Read More

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ… ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ దళపతి హిడ్మా మృతి!

నవంబర్ 18, 2025
అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లి:   మారేడుమిల్లి అటవీ ప్రాంతం ఉదయం గంటల నుంచి యుద్ధభూమిని తలపించింది. భద్రతా దళాలు—మావోయిస్టుల మధ్య...Read More
Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793