-->

వరికోత మిషన్‌లో చిక్కుకుని భారీ కొండచిలువ మృతి.. చూసేందుకు తరలివచ్చిన జనం

మే 23, 2026
హుస్నాబాద్ పరిధిలోని అక్కన్నపేట మండలం మల్ చెరువు తండాలో శుక్రవారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన రైతు బానోతు అనిల్ తన పొలంలో వరికో...Read More

ప్రైవేట్ అంబులెన్స్ మాఫియా అరాచకం.. కమీషన్ల కోసం రోగుల ప్రాణాలతో చెలగాటం

మే 23, 2026
  మంచిర్యాలలో ప్రైవేట్ అంబులెన్స్ మాఫియా అరాచకం.. కమీషన్ల కోసం రోగుల ప్రాణాలతో చెలగాటం ! రోగుల ప్రాణాల కంటే డబ్బే ముఖ్యం.. మంచిర్యాలలో అంబు...Read More

భార్య మృతిని తట్టుకోలేక.. కొడుకుతో కలిసి అర్చకుడి ఆత్మహత్య

మే 23, 2026
జనగామ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన ఓ అర్చకుడు.. మానసిక ఎదుగుదల లేని తన కుమారుడితో కలిసి ఆలయ కొనేరులో ...Read More

ఏసీబీ వలలో నర్సాపూర్ విద్యుత్ శాఖ ఏడీఈ.. రూ.25 వేల లంచం తీసుకుంటూ పట్టివేత

మే 22, 2026
మెదక్ జిల్లా నర్సాపూర్ డివిజన్‌లో పనిచేస్తున్న విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఆపరేషన్స్ (ADE, OP) ముద్దం రమణారెడ్డి అవినీతి నిరోధ...Read More

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌గా ఆకునూరి మురళి రాజీనామా

మే 22, 2026
ఆకునూరి మురళి తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృ...Read More

డిప్యూటీ కలెక్టర్‌పై అక్రమాస్తుల కేసు నమోదు

మే 22, 2026
మెద్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యూఎల్సీ విభాగంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న మర్రి వంశీ మోహన్ పై అవినీ...Read More

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ వాసులు ఇద్దరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

మే 22, 2026
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన పర్యాటకుల బస్సు ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. నైమిశారణ్యం దర్శించుకు...Read More

మిడ్ మానేరు విషాదం.. ఈత సరదా ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది!

మే 22, 2026
రాజన్న సిరిసిల్ల జిల్లా: మే 22:  రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటిలో మున...Read More

కాలనీలో త్రాగునీటి సమస్యను తీర్చిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్

మే 22, 2026
మంథని, మే 22: మంథని మున్సిపల్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ చైర...Read More

వేసవిలో మూగజీవాల కష్టాలు.. నీటి తొట్టెలు నిరుపయోగం

మే 22, 2026
పెద్దపల్లి జిల్లా: ప్రభుత్వం మూగజీవాల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాటి లక్...Read More

ఎక్సైజ్‌ శాఖకు రికార్డు స్థాయిలో ఆదాయం.. మద్యం ధరల పెంపుపై చర్చ..

మే 22, 2026
హైదరాబాద్, మే 22: తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారీ స్థాయిలో ఆదాయం వచ్చినట్లు సమాచారం. అందుబాటులో ఉన్న వివరాల ప్ర...Read More

యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం?

మే 22, 2026
హైదరాబాద్, మే 22: తెలంగాణ రాష్ట్ర పాలనలో కీలక నిర్ణయాలకు వేదికగా నిలిచే మంత్రివర్గ సమావేశం ఈసారి ప్రత్యేకత సంతరించుకుంది. వాస్తవానికి ఈ నెల...Read More
Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793