-->

ఏప్రిల్ 1ను బ్లాక్ డేగా పాటించిన హెచ్ఎంఎస్ నేతలు – లేబర్ కోడ్‌ల రద్దు డిమాండ్

ఏప్రిల్ 01, 2026
ఏప్రిల్ 1: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో, హెచ...Read More

మంచిర్యాల జిల్లా: లక్షెట్టిపేటలో దొంగ నోట్ల కేసు – కీలక నిందితుల అరెస్ట్

ఏప్రిల్ 01, 2026
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఇటీవల సంచలనం సృష్టించిన దొంగ నోట్ల చలామణి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన పాత్ర పోష...Read More

సత్తుపల్లి మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు – భారీ అవకతవకలు వెలుగులోకి

ఏప్రిల్ 01, 2026
  ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలు అనుమానాస్పద అంశాలను బయటపెట్టారు. ...Read More

మల్కాజిగిరి కమిషనరేట్‌లో ఏఎస్ఐ లంచం కేసు… రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

ఏప్రిల్ 01, 2026
హైదరాబాద్, ఏప్రిల్ 1: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కీలక చర్యలు చేపట్టారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్‌కు...Read More

13వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన OU జూనియర్ అసిస్టెంట్‌ ఇంకో అధికారి అరెస్ట్

ఏప్రిల్ 01, 2026
  అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లోని పే-బిల్ సెక్షన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె. రమేష్ (48), ఫిర్యాదుదారుడి నుంచి రూ. 13,000 లంచ...Read More

నారాయణఖేడ్ కోర్టు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఘన సన్మానం

ఏప్రిల్ 01, 2026
నారాయణఖేడ్: నారాయణఖేడ్ కోర్టు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎంఐఎం నారాయణఖేడ్ అధ్యక్షుడు, న్యాయవాది మొహీద్ పటేల్ ఘనంగా సన్మానించారు. ఇ...Read More

తెలంగాణ పంచాయతీలకు జాతీయ కిరీటం రెండు గ్రామ పంచాయతీలు జాతీయ అవార్డులు

ఏప్రిల్ 01, 2026
  హైదరాబాద్, ఏప్రిల్ 01: తెలంగాణ రాష్ట్రానికి గ్రామీణాభివృద్ధి రంగంలో మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శా...Read More

రోకలిబండతో భార్య, కుమారుడిని హతమార్చిన భర్త – కూతురు ప్రాణాపాయంలో

ఏప్రిల్ 01, 2026
రంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్య, చిన్న కుమారుడిపై రోకలిబండతో దాడి చేసి హతమార్చగా, కుమా...Read More

నేటి నుండి టోల్ ప్లాజాల వద్ద క్యాష్‌లెస్ పేమెంట్స్ అమలు

ఏప్రిల్ 01, 2026
హైదరాబాద్: ఏప్రిల్ 01:  దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరం...Read More

నేటి నుంచి లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం

ఏప్రిల్ 01, 2026
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 01: తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీకి ప్రభుత్వం నేడు ...Read More

స్కూల్ బస్సు – బైక్ ఢీ : ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు

ఏప్రిల్ 01, 2026
  జూలూరుపాడు, మార్చి 31: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు మరియు ద్విచక్ర వ...Read More

ట్యాంక్‌బండ్ శివకు ప్రభుత్వ గౌరవం.. రూ.5 లక్షల సాయం, కుమారుడికి ఉద్యోగం

ఏప్రిల్ 01, 2026
  హైదరాబాద్: నగరంలోని ట్యాంక్‌బండ్ వద్ద ప్రాణాలను కాపాడుతూ అనేక మందికి జీవితం ఇచ్చిన “ట్యాంక్‌బండ్ శివ”కు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది....Read More

సిమెంట్-స్టీల్ ధరలు భారీగా పెంపు… నిర్మాణ రంగంపై యుద్ధ ప్రభావం

మార్చి 31, 2026
  ఇళ్లు నిర్మించుకోవాలనుకుంటున్న వారికి మరో చేదు వార్త. నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్, స్టీల్ ధరలు భారీగా పెరగనున్నాయి. పశ్చిమాసియాలో కొనస...Read More

భార్య, ఇద్దరు కుమారులను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త

మార్చి 31, 2026
  హైదరాబాద్, మార్చి 31: నగరంలోని మూసాపేట పరిసర ప్రాంతంలో సంచలనానికి దారితీసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నార...Read More

పోషణ అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

మార్చి 31, 2026
హైదరాబాద్, మార్చి 31 (మంగళవారం): రాష్ట్రంలో పోషణ అభియాన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ప్రొఫెసర్ M....Read More
Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793